Home » High Court directions
గతేడాది డిసెంబర్లో హైటెక్ సిటీ కొండాపూర్లో సెప్టిక్ ట్యాంకు శుభ్రం చేస్తూ ఇద్దరు కార్మికులు మృతి చెందిన ఘటనపై ధర్మాసనం గతంలో సుమోటోగా విచారణకు స్వీకరించింది.
కరోనాపై దాఖలైన పిటిషన్ పై శుక్రవారం హైకోర్టు మరోసారి విచారణ జరిపింది. రాష్ట్రంలో కరోనా పరీక్షల సంఖ్య మరింత పెంచాలని, లేని పక్షంలో కంటైన్ మెంట్ జోన్లు ఏర్పాటు చేయాలని తెలిపింది.