Home » High Court Inquiry
ఎఫ్డీసీ సిఫార్సు మేరకు రాయితీ ధరతో కేటాయించే అధికారం కేబినెట్కు ఉంటుందని తెలిపారు. అన్ని అంశాలు పరిశీలించాకే శంకర్ కు భూమి ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని ఏజీ వెల్లడించారు.
టీటీడీ బోర్డులో నేర చరిత్ర ఉన్న వారిని సభ్యులుగా నియమించడంపై హైకోర్టులో వాదనలు జరిగాయి. బీజేపీ నేత భాను ప్రకాశ్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది.