Home » High crop yields
Manure : వ్యవసాయంలో రైతులు అధిక దిగుబడి సాధనే లక్ష్యంగా పంటపొలాల్లో రసాయన ఎరువుల వాడకాన్ని గణనీయంగా పెంచారు. అయితే రసాయన ఎరువుల వాడకం వల్ల ఖర్చులు అధికమై పెట్టుబడులు పెరిగాయి తప్ప పంట దిగుబడి ఏమాత్రం పెరగలేదు. దీని వల్ల రైతులు తీవ్రమైన నష్టాలను