High Security Block

    హై సెక్యూరిటీ బ్లాక్ లో ప్రియాంక హత్య కేసు నిందితులు

    December 1, 2019 / 03:13 AM IST

    ప్రియాంక రెడ్డి హత్య కేసులో నిందితులను చర్లపల్లి జైలులో హై సెక్యూరిటీ బ్లాక్‌లో ఉంచారు. నిందితులు నలుగురికి మేజిస్ట్రేట్ 14రోజుల రిమాండ్ విధించడంతో... జైలుకు తరలించి వారికి ఖైదీ నెంబర్లు కేటాయించారు.

10TV Telugu News