Home » High Tension Continues In AP
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసినప్పటికీ ఘర్షణలు తగ్గుముఖం పట్టడంలేదు.
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిలపై హత్యయత్నం జరిగింది. అర్థరాత్రి దాటాక ఈ ఘటన చోటు చేసుకుంది.