Home » hike
Petrol-Diesel Price Today: ప్రభుత్వ చమురు కంపెనీలు ఈ రోజు (మంగళవారం) పెట్రోల్ డీజిల్ ధరలను మరోసారి పెంచాయి. దేశీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ఇంధన ధరలు రెండూ పెరిగాయి. ఇప్పటికే రికార్డు స్థాయికి ధరలు చేరగా.. మరోసారి పెట్రోల్ లీటర్కు 23 పైసలు, డీజిల్ లీటర్కు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఈసారి కూడా నిరాశే ఎదురుకానుంది. వేతనాలు పెంచినా, పెరిగిన జీతాలు అందుకునే వీలు లేకుండా పోయింది. కొత్త పీఆర్సీపై జీవోలు జారీ కాకపోవడంతో కొత్త వేతనాలు అందుకునే పరిస్థితి లేదు. ఇప్పటికిప్పుడు జీవోలు జారీ చేసినా ఉద్�
ORR Toll Charges increased by HGCL : హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డుపై వసూలు చేసే టోల్ చార్జీలు పెరిగాయి. ప్రస్తుతం, చెల్లించే ధరపై 3.5 శాతం అదనంగా పెంచుతూ హెచ్జీసీఎల్ నిర్ణయం తీసుకుంది. తాజా పెంపుతో రకరకాల వాహనాలపై ప్రతి కి.మీ.కు కనీసం ఆరు పైసల నుంచి 39 పైసల మేర టోల్
రైతుల నెత్తిన పెను భారం పడనుంది. ధరలు విపరీతంగా పెరగనున్నాయి. ఇప్పటికే పెరిగిన పెట్టుబడి ఖర్చుతో సతమతమవుతున్న అన్నదాతపై కంపెనీలు భారీ ఎత్తున ధరల భారం మోపాయి.
chicken rates sudden hike: తెలంగాణలో చికెన్ ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. ఒక్కసారిగా చికెన్ ధరలు పెరిగాయి. కొన్నాళ్ల క్రితం బర్డ్ ఫ్లూ ప్రచారంతో పడిపోయిన చికెన్ ధర..మళ్లీ చుక్కలను తాకుతోంది. వారం వ్యవధిలో కిలో చికెన్ పై రూ. 50 నుంచి రూ. 70 పెరిగింది. గత వారం స్కిన్
Platform ticket price raised: రైలు ప్రయాణికులకు ఇండియన్ రైల్వేస్ భారీ షాక్ ఇచ్చింది. రైల్వే స్టేషన్లలో ప్లాట్ ఫాం టికెట్ల ధరను భారీగా పెంచింది. ప్రస్తుతం స్టేషన్లలో ప్లాట్ ఫాం టికెట్ ధర రూ.10గా ఉండగా దాన్ని ఏకంగా రూ.30కి పెంచింది. అంతేకాదు.. లోకల్ రైళ్ల టికెట్ల ధర�
ap government hike doctors salaries: వేతన సవరణ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న డాక్టర్ల కల నెరవేరింది. బోధనాస్పత్రులు, వైద్య, డెంటల్ కళాశాలల్లో పనిచేసే బోధనా వైద్యులకు వేతన సవరణ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మార్చి 1 నుంచి వేతన సవరణ ఉత్తర్వులు అమల్లో
fuel prices will come down as winter ends: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటున్నాయ్. కొన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ ధర సెంచరీ కొట్టింది. మండిపోతున్న ఇంధన ధరలతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. వాహనాలు బయటకు తియ్యాలంటేనే వణికిపోతున్నారు. ధరల తగ్గింపు �
Mamata Banerjee’s innovative protest : ఇంధన ధరలు రోజురోజూ విపరీతంగా పెరుగుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర వంద దాటింది. పెరుగుతున్న పెట్రోల్, డీజీల్ ధరలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వినూత్న నిరసన వ్యక్తం చేశారు. కేంద్రం విధా�
fuel prices hike 12th day: దేశంలో ఇంధన ధరల సెగ కంటిన్యూ అవుతోంది. పెట్రో ధరలు భగ్గుమంటున్నాయి. వరుసగా 12వ రోజు కూడా చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాయి. రికార్డు స్థాయికి ఇంధన ధరలు పెరగడంతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. వాహనం బయటకు తియ్యాలంటేనే �