-
Home » Hikes Platform Ticket Price in Bengaluru
Hikes Platform Ticket Price in Bengaluru
ప్లాట్ ఫాం టిక్కెట్ రూ.10 నుంచి రూ.50కి పెంపు..
September 12, 2020 / 07:02 AM IST
రైల్వే ప్లాట్ ఫాం టిక్కెట్ ధర రూ.10నుంచి రూ.50కు పెంచింది రైల్వే శాఖ. సాధారణంగా పండుగ సీజన్లలో రైల్వేస్టేషన్లలో రద్దీ తీవ్రంగా ఉంటుంది. ఇటువంటి సమయంలో రైల్వే శాఖ ప్లాట్ ఫాం టిక్కెట్ ధరను పెంచేస్తుంది. కానీ ఇది కరోనా కాలం అంతా ఉల్టా..మనిషి జీవిత చ