Home » Himachal Pradesh CM Sukhwinder Singh Sukhu
తాజాగా జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఏడుగురు ఎమ్మెల్యేలున్న సిమ్లా జిల్లాకు ముగ్గురు మంత్రులు, ఒక ప్రధాన పార్లమెంటరీ కార్యదర్శితో కేబినెట్లో పెద్దపీట వేశారు. బిలాస్పూర్ , మండి, లాహోల్, స్పితిలకు ప్రాతినిధ్యం లభించలేదు. ఇదిలాఉంటే మంత్రివర�
హిమాచల్ ప్రదేశ్ సీఎంగా సుఖ్విందర్ సింగ్ సుఖు, ఉప ముఖ్యమంత్రిగా ముఖేష్ అగ్నిహోత్రి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు తదితరులు పాల్గొ
సుఖ్విందర్ తల్లి మాట్లాడుతూ.. తన కొడుకు ఒక డ్రైవర్ కొడుకు. ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడం అంటే మామూలు విషయం కాదని అన్నారు. ముఖ్యమంత్రిగా తన కొడుకు ఎన్నో మంచి పనులు చేస్తాడని ఆమె చెప్పారు.