Home » Himachal Pradesh Polls
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలోని 68 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ ముగిసింది. బీజీపీ, కాంగ్రెస్, ఆప్, బీఎస్పీ సహా ఇతర పార్టీలు, స్వతంత్రులు కలిపి మొత్తం 412 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. వీరిలో 388 పురుష అభ్యర్థులు కాగా 24 మంది మహిళా అభ్యర్థ�
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటర్లు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సాయంత్రం 5:30 వరకు పోలింగ్ కొనసాగనుంది. రాష్ట్రంలో 68 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకే విడతలో ఎ
వీరు కేవలం కోటీశ్వరులే కాకుండా.. ఇందులో కొంత మందిపై క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయని అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ తెలిపింది. కాగా క్రిమినల్ కేసులు ఉన్న అభ్యర్థుల్లో ఎక్కువ మంది భారతీయ జనతా పార్టీకి చెందిన వారే ఉన్నారు. ఇక రెండవ స్థాన