Himachal pradesh

    హిమాచల్ ప్రదేశ్‌కు ఎల్లో వార్నింగ్

    November 21, 2019 / 06:14 AM IST

    హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి వాతావరణ శాఖ ఎల్లో వార్నింగ్ జారీ చేసింది. భారీగా మంచు కురవడంతో పాటు..అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మొత్తం 12 జిల్లాల్లో ప్రభావం ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. 2019, నవంబర్ 22వ తేదీ శుక్రవార�

    హిమాచల్ గవర్నర్ గా దత్తాత్రేయ ప్రమాణం

    September 11, 2019 / 07:07 AM IST

    హిమాచల్ ప్రదేశ్ కొత్త గవర్నర్‌ గా  ఇవాళ(సెప్టెంబర్-11,2019) ఉదయం బండారు దత్తాత్రేయ ప్రమాణస్వీకారం చేశారు. సిమ్లాలోని రాజ్‌భవన్‌లో  దత్తాత్రేయ ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధరమ్ చంద్ చౌదరి దత్తాత్రే�

    అయ్యో ఘోరం జరిగిపోయింది : ఎయిడ్స్ అని తప్పుడు రిపోర్ట్.. షాక్ తో మహిళ మృతి

    August 28, 2019 / 04:30 PM IST

    ఓ తప్పు ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. ఓ తప్పు నిండు ప్రాణం తీసింది. ప్రైవేటు క్లినిక్‌ డాక్టర్ పరీక్షల తప్పుడు నిర్ధరణల(డయాగ్నోస్) కారణంగా ఒక మహిళ షాక్‌కు గురై

    చిరుతపులుల చర్మాలు స్వాధీనం : వ్యక్తి అరెస్ట్

    May 14, 2019 / 06:24 AM IST

    వేటగాళ్లబారికి ఎన్నో వన్యమృగాలు బలైపోతున్నాయి. అటవీ చట్టాల ప్రకారం అధికారులు ఎన్ని పట్టిష్టమైన ఏర్పాట్లు చేసినా వేటగాళ్లకు బలైపోతునే ఉన్నాయి. ఈ క్రమంలో రెండు చిరుత పులి చర్మాలను తరలిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద న

    4రాష్ట్రాల హైకోర్టు సీజేఐల నియామకానికి కొలీజియం సిఫార్సు

    May 14, 2019 / 02:16 AM IST

    నాలుగు రాష్ట్రాల హైకోర్టు చీఫ్ నియామకాలకు సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది. తెలంగాణ హైకోర్టులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతున్న జస్టిస్‌  ఆర్‌ఎస్‌ చౌహాన్‌ ను తెలంగాణ హైకోర్టు సీజేగా నియమించాలని ప్రతిపాది�

    గుడ్ టీంవర్క్ వల్లనే : హెలికాప్టర్‌ రిపేర్ చేసిన రాహుల్

    May 11, 2019 / 03:52 AM IST

    గుడ్ టీం వర్క్ తో ఎన్నో విజయాలు సాధించవచ్చునని నిరూపించారు.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. రాజకీయాల్లోనే కాదు.. ఏ రంగంలోనైనా టీం వర్క్ తోనే అద్భుతాలు సృష్టించవచ్చునని రాహుల్ తన చేతల్లో చేసి చూపించారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా పార్టీ పగ�

    పంజాబ్‌‌లో ఘోర రోడ్డు ప్రమాదం..10 మంది మృతి

    May 10, 2019 / 02:31 AM IST

    పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ వ్యాన్ రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొనడంతో ఇద్దరు చిన్నారులు సహా 10 మంది మృతి చెందారు. మరో 13 మంది గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వీరంతా దసుయా సమీపంలోని ఉస్�

    ఓటు చైతన్యం : ఆకట్టుకుంటున్న అరుణ మహిళల డాన్స్ 

    May 9, 2019 / 08:24 AM IST

    దేశం వ్యాప్తంగా  లోక్ సభ ఎన్నికలు కొనసాగుతున్నాయి. కొన్ని రాష్ట్రాలలో ఎన్నికలు పూర్తవ్వగా మరికొన్ని రాష్ట్రాలలో జరగాల్సి ఉంది. ఇప్పటికే ఐదు విడతలు పూర్తయ్యాయి. ఇంకా రెండు విడతలు జరగాల్సి ఉంది. ఆరో విడతగా మే 12న, చివరిగా మే 19న జరిగే ఎన్నికలతో

    హిమాచల్ ప్రదేశ్‌ లో భూకంపం

    May 3, 2019 / 05:43 AM IST

    హిమాచల్ ప్రదేశ్‌‌ లో భూకంపం సంభవించింది. శుక్రవారం (మే 3, 2013) ఉదయం స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో ప్రజలంతా ఒక్కసారిగా వణికిపోయారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై  4.2గా నమోదైంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెల

    లోయలో పడ్డ జీప్: ఐదుగురు మృతి

    May 2, 2019 / 06:14 AM IST

    హిమచల్‌ప్రదేశ్‌లోని మండి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

10TV Telugu News