Home » Himachal pradesh
Bird Flu Danger Bells : భారత్ లో బర్డ్ ఫ్లూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. బర్డ్ ఫ్లూ కేసులు రోజు రోజుకు పెరుగుతూ ఆందోళన కలిగిస్తోంది. బర్డ్ ఫ్లూతో పౌల్ట్రీ పరిశ్రమ యజమానులు తీవ్ర నష్టాలకు గురవుతున్నారు. దీంతో వాళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజురోజుకు ప�
Growing women cops across in the India : ఒకప్పుడు మహిళలు వంటింటికే పరిమితంగా ఉండేవారు. కాలం మారింది. ఆంక్షల సంకెళ్లు తెంచుకుని వంటింటి నుంచి నెట్టింటికొచ్చారు.అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఆకాశంలో సంగంగా ఉన్న మహిళలు నింగిలో సైతం గెలుపు సంతకాలు చేస్తున్నారు. ఉద్యోగ�
Police arrest COVID protocol violators not wearing mask : కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. అయినప్పటికీ చాలాచోట్ల మాస్క్ లేకుండా పబ్లిక్ ప్లేసుల్లో తిరుగుతున్నారు. కరోనాకు మందు ఎలాగో లేదు.. కనీసం మాస్క్ ధరించి అయినా కరోనా వ్యాప్తి�
Himachal Pradesh gov employee weekly one day work from home : కరోనా వల్ల ఇప్పటి వరకూ ప్రైవేటు ఉద్యోగులకు మాత్రమే వర్క్ ఫ్రం హోమ్ అవకాశం లభించింది. కానీ గవర్నమెంట్ ఉద్యోగులకు కూడా వర్క్ ఫ్రం హోమ్ అవకాశాన్ని కల్పించింది హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం. దీనికి సంబంధించిన ప్రభుత్వం కీలక
Himachal pradesh common wife Tradition : ఐదుగురు అన్నదమ్ములకు ఒకే భార్య అనగానే మనకు గుర్తుకొచ్చేది మహాభారతం. ఇది పురాణమా? నిజంగా జరిగిందా? అనే విషయం పక్కనపెడితే..ఐదుగురు అన్నదమ్ముల్ని పెళ్లి చేసుకున్న ద్రౌపదిని పాంచాలి అంటాం. అంటే ఐదుగురికి ఒకే భార్య అని అర్థం. ఇటువ�
Himachal Pradesh: హిమాచల్ప్రదేశ్లోని లాహౌల్ గ్రామంలో ఒక్క వ్యక్తికి మాత్రమే కొవిడ్ నెగెటివ్ అని తేలింది. మనాలి లేహ్ హైవేలో నివాసం ఉంటున్న వారందరికీ ఒకేసారి టెస్టులు నిర్వహించారు. వారిలో చాలా మంది చలి ఎక్కువగా ఉండటంతో కుల్లు నుంచి వలసకు వచ్చి బతుకు�
Major accident in Himachal Pradesh’s Mandi : హిమాచల ప్రదేశ్ లోని మండి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలను తీసుకువెళుతున్న ట్రక్కు అదుపు తప్పి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు కూలీలు మరణించగా డ్రైవర్ తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. మండి గ్రామంలోని టెంట్ హౌస్ లో �
HIMACHAL PRADESH CM TESTS CORONA POSITIVE హిమాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్కు కరోనా సోకింది. తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు సీఎం జైరాం ఠాకూరే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. డాక్టర్ల సూచనల మేరకు స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్లు వెల్లడించారు. ఇటీవల �
హిమాచల్ ప్రదేశ్ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. స్పీకర్ విపిన్ సింగ్ పర్మార్ తన సీట్లో కూర్చున్నారు. అసెంబ్లీలో మీటింగ్ అనగానే శాసన సభ్యుల వాదోపవాదాలు, చర్చలు సర్వసాధారం. అధికారంలో ఉన్న పార్టీ నేతల విసుర్లు..ప్రతిపక్ష పార్టీ నేతల విమర్�