Home » Himachal pradesh
ధవళ వర్ణంలో మెరిసిపోతున్న హిమాచల్ ప్రదేశ్
హిమాచల్ ప్రదేశ్ లోని మనాలిలో విధుల్లో ఉన్న భారత ఆర్మీ జవాన్ కార్తీక్ కుమార్ రెడ్డి మృతి చెందారు. మనాలిలో మంచు చరియలు విరిగిపడటంతో ఏపీకి చెందిన జవాన్ కార్తీక్ రెడ్డి మృతి చెందారు.
మణిపూర్లోని చందేల్లో గురువారం భూకంపం సంభవించింది. తెల్లవారు జామున 5 నుంచి 6 గంటల మధ్య భూమి పలు మార్లు కంపించింది.
బీజేపీకి ఎదురుదెబ్బ... టెన్షన్లో ముఖ్యమంత్రులు
తలైవీ సినిమా ప్రకటించినప్పటి నుంచి కంగనా రనౌట్ లైమ్ లైట్ లోనే ఉన్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన తలైవీ దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటుంది.
హిమాచల్ ప్రదేశ్ లోని కిన్నౌర్ జిల్లా నుగుల్సారి ప్రాంతంలో ఇవాళ మధ్యాహ్నాం కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఇప్పటివరకు 11 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు కన్ఫర్మ్ చేశారు.
హిమాచల్ ప్రదేశ్ లో కొండ చరియలు విరిగిపడటం ఆగడం లేదు. తాజాగా కిన్నౌర్ లోని ఓ జాతీయ రహదారిపై కొండ చరియలు విరిగిపడ్డాయి.
రుతు పవనాల ప్రభావంతో పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో గడిచిన వారంరోజులుగా కురిసిన వానకు జనం తడిసి ముద్దయ్యారు. ఇదే పరిస్ధితి దేశమంతా ఉంది.
కులు,మనాలీ,ముస్సోరి వంటి పర్యాటక ప్రాంతాలు మరియు సిటీ మార్లెట్లలో ఫేస్ మాస్క్ లు ధరించకుండా, సోషల్ డిస్టెన్స్ పాటించకుండా ప్రజలు తిరుగుతున్న ఫొటోలు ఇటీవల బయటికొస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీపై దీనిపై స్పందించారు.
ఉత్తర భారతదేశంలో పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. నీటి ఉదృతికి వంతెనలు ప్రమాదకస్థాయిలో ఉన్నాయి. కొండచరియలు విరిగిపడుతున్నాయి. డెహ్రాడూన్ జిల్లాలో భారీ వర్షం కారణంగా ద�