Home » Himachal pradesh
సరదాగా నదిలో స్నానం చేసేందుకు వచ్చి నీటిలో మునిగి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్లో సోమవారం జరిగింది. మృతుల్లో ఆరుగురు యువకులు.
కారుతో సినిమాల్లోలాగా స్టంట్లు చేసేందుకు ప్రయత్నించాడో డ్రైవర్. దీంతో కారు రోడ్డుపై డివైడర్ పైకెక్కి, అవతలి రోడ్డు వైపు దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారు డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది.
భారీ వర్షాల కారణంగా నది ఉప్పొంగి ఏకంగా బ్రిడ్జి కొట్టుకుపోయింది. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్లో సోమవారం ఉదయం జరిగింది. సోలాంగ్-మనాలిని కలుపుతూ నిర్మించిన కలప బ్రిడ్జి ఇది.
మరోవైపు ప్రయాణికుల్ని కాపాడేందుకు పోలీసులు, కేబుల్ కార్ నిర్వాహకులు, జాతీయ విపత్తు నిర్వహణా దళం (ఎన్డీఆర్ఎఫ్) ప్రయత్నిస్తోంది. జిల్లా ఎస్పీ వరీందర్ శర్మ ఆధ్వర్యంలో రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి.
సిద్ధూ హత్య జరిగిన ఏడేళ్ల తర్వాత హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి సబీనా కుమార్తె కళ్యాణి సింగ్ను సీబీఐ అరెస్టు చేసింది. 2016లోనే హంతకుడితో పాటు మహిళ ఉందని సీబీఐ అనుమానం వ్యక్తం చేసింది.
హిమాచల్ప్రదేశ్లోని బాణాసంచా ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో ఏడుగురు మృతి చెందారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు.
సిమ్లా ఉష్ణోగ్రతలు అత్యల్ప స్థాయికి పడిపోయాయి. శనివారం మెర్క్యూరీ లెవల్ -2.1కి చేరినట్లు ఇండియన్ మెటరలాజికల్ డిపార్ట్మెంట్ వెల్లడించింది.
ఉత్తరాది రాష్ట్రలో తీవ్ర మంచు కురుస్తుంది. గత మూడు రోజులుగా ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాల్లో తీవ్ర మంచు తుఫాను కురుస్తుంది
కోవిడ్-19 కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా నైట్ కర్ఫ్యూని అమలు
దేశీవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో హిమాచల్ ప్రదేశ్ జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. హిమాచల్కు కెప్టెన్ రిషి ఆల్ రౌండ్ షోతో అదరగొట్టేశాడు.