Home » Himachal pradesh
Himachal Assembly Polls: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ ప్రియాంక గాంధీ వాద్రా ప్రారంభించారు. శుక్రవారం హిమాచల్ ప్రదేశ్లోని సోలన్ చేరుకున్న ఆమె.. అక్కడి తోడో మైదానంలో ఏర్పాటు చేసిన పరివర్తన్ ప్రతిజ్ణ ర్యాల�
గుజరాత్,హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తేదీని ప్రకటించనుంది ఈసీ.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం హిమాచల్ ప్రదేశ్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేస్తారు. మోదీ పది రోజుల వ్యవధిలో హిమాచల్ ప్రదేశ్లో రెండవసారి పర్యటించనున్నారు .
ఈ మధ్య కాలంలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో అధిక వర్షాలతో పాటు ప్రమాదాలు కూడా పెరిగాయి. కొండ చరియలు విరిగిపడటం, వరదలకు ఇళ్లు, ఇతరాలు కొట్టుకుపోవడం, లేదంటే మునిగిపోవడం లాంటివి అనేకం జరుగుతున్నాయి. కాగా, తాజా ఘటనపై ప్రధానమంత్రం నరేంద్రమోదీ విచార
హిమాచల్ ప్రదేశ్లో టూరిస్టులతో వెళ్తున్న టెంపో ట్రావెలర్ లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు మరణించారు. మరో 10 మంది గాయపడ్డారు. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది.
దేశంలో వర్షాలు, వరద ఉధృతి కొనసాగుతోంది. శనివారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా వర్షాల కారణంగా 31 మంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు. పలువురు గల్లంతయ్యారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది.
రాష్ట్రంలోని మొత్తం మృతుల్లో ఒక్క మండి జిల్లాలోనే 13 మంది మరణించారని, ఈ జిల్లాలో తీవ్ర వరదలతో పాటు భారీ ఎత్తున కొండ చరియలు విరిగిపడ్డాయని డిప్యూటీ కమిషనర్ అరిందమ్ చైదరి అన్నారు. నాలుగు గంటలపాటు నేషనల్ డాజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ నిర్వహించి�
హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చక్కీ నది నిండి ఉగ్రరూపం దాల్చింది. కంగ్రా జిల్లాలోని నీటి ఉద్ధృతికి చక్రీ రైల్వే బ్రిడ్జి కుప్పకూలింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల�
కర్ణాటకలో ‘మత స్వేచ్ఛ హక్కు పరిరక్షణ’ పేరుతో తీసుకువచ్చిన ఈ బిల్లుకు శాసన మండలిలో ఆమోదం రాకపోవడంతో ఆర్డినెన్సుగా తీసుకు వచ్చారు. దీనికి ఆ రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ మేలో ఆమోదం అనంతరం అమల్లోకి వచ్చింది. ఇక మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ బ
రష్యా- యుక్రెయిన్ మధ్య నెలల తరబడి యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇటువంటి సమయంలో భారత్ లో ఉంటున్న రష్యా, యుక్రెయిన్ లకు చెందిన జంట హిందూ సంప్రదాయంలో వివాహం చేసుకోవటం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.