Home » Himachal pradesh
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిని కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిర్ణయించనుంది. ఈ విషయమై రాష్ట్ర రాజధాని షిమ్లాలోని రాజీవ్ భవన్లో సాయంత్రం 3:00 గంటలకు తాజాగా గెలిచిన ఎమ్మెల్యేలతో పార్టీ నేతలు లెజిస్లేచర్ సమావేశం నిర్వహించనున్నారు. సీనియర్ ఎలక్షన్ స�
వాస్తవానికి రాష్ట్రంలో మహిళా ఓటర్లు 49 శాతం ఉన్నారు. 1998 నుంచి రాష్ట్రంలో మహిళా ఎక్కువగా ఉండేవారు. ఐదేళ్ల క్రితం వరకు వారే ఎక్కువ. అంతే కాకుండా, పోలింగులో పాల్గొనే వారిలో కూడా మహిళలే అత్యధికులు. గత ఎన్నికల్లో కూడా మగవారు 70.58 శాతం తమ ఓటు హక్కును వి�
హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రతిభా సింగ్ ఈ సమావేశంలో పాల్గొననున్నారు. అనంతరం ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకుని ముఖ్యమంత్రిని నిర్ణయించనున్నారు. వాస్తవానికి ఎన్నికలు ముగియగానే గెలిచిన వారిని ఛండీగఢ్లోని ఒక హోటల్కు తరలి
ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్తో కలిపి ఆయన కేబినెట్లో మొత్తం 12 మంది కేబినెట్ మంత్రులు ఉండగా వారిలో 8 మంది పరాజయం పాలు కావడం గమనార్హం. గోవింగ్ సింగ్ ఠాకూర్, రామ్లాల్ మార్కండ, రాజిందర్ గార్గ్, రాజీవ్ సేజల్, సర్వీన్ చౌధరీ, వీరేందర్ కన్వార్ ఉన్నారు. అ�
గుజరాత్ లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ 156 స్థానాల్లో విజయ ఢంకా మోగించింది. ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 92. కాంగ్రెస్ పార్టీ 17, ఆమ్ ఆద్మీ పార్టీ 5 స్థానాల్లో, ఇతరులు 4 స్థానాల్లో విజయం సాధించారు. హిమాచల్ ప్రదేశ్ లో కా�
హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ గెలుపుపై ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. హిమాచల్ ప్రదేశ్ లో తమ పార్టీ గెలుపునకు గాంధీ కుటుంబమే కారణమని ఖర్గే చెప్పారు. రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్ర కూడా తమ పార్ట
‘గవర్నర్ కు నేను రాజీనామా లేఖను అందించాను. అయితే, ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తూనే ఉంటాను. పలు అంశాలపై విశ్లేషించుకోవాల్సి ఉంది. ఎన్నికల ఫలితాల దిశ మారడానికి పలు అంశాలు కారణాలుగా ఉన్నాయి. కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఇప్పుడు వ
హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ మాత్రం మ్యాజిక్ ఫిగర్ (35)ను దాటేసింది. దీంతో ఇక హిమాచల్ ప్రదేశ్ పీఠం కాంగ్రెస్ కు ఖరారు కానుంది. ఈక్రమంలో హిమాచల్ ప్రదేశ్ సీఎం అభ్యర్థులు ఎవరు? అనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ పేర్లలో హిమాచల్ ప్�
హిమాచల్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ, కాంగ్రెస్ నువ్వా నేనా? అన్నట్లుగా ఆధిక్యం ప్రదర్శిస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ క్యాంపు రాజకీయాలు షురూ చేసింది.బీజేపీ ఆపరేషన్ లోటస్.. ప్రయత్నాలను అడ్డుకునేందుకు కాంగ్రెస్ తన ఎమ్మెల్యేలను తరలించాలని ఆల�
గురువారం గుజరాత్తోపాటు హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలకు సంబంధించి హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ హోరాహోరీగా సాగుతుందునే ప్రచారం మొదలైంది.