Home » Himachal pradesh
ఎన్నికల్లో ఐక్యంగా పోరాడాలని నిర్ణయం తీసుకున్నామని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చెప్పారు. అంతేకాదు...
నటుడిగా ఎంతో పేరున్న సోనూ సూద్ అందరితో ఎటువంటి భేషజం లేకుండా పలకరిస్తారు. తనకి చేతనైన సాయం చేస్తుంటారు. రీసెంట్గా ఓ మొక్కజొన్న వ్యాపారితో ఆయన జరిపిన సంభాషణ వైరల్ అవుతోంది.
భారతీయ జనతాపార్టీ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించింది.కర్ణాటక రాష్ట్రంలో ఘోర పరాజయం అనంతరం బీజేపీ సరికొత్త ఎన్నికల వ్యూహం పన్నింది. ప్రతిపక్షాల ప్రజార్షక హామీలను తిప్పికొట్టేందుకు వీలుగా కేంద్ర పథకాల లబ్ధిదారులపై బీజేపీ �
Priyanka Gandhi Vadra: బీజేపీ ఎటువంటి ప్రయత్నాలు చేసిందో, వాటిని ప్రజలు ఎలా తిప్పికొట్టారో ప్రియాంక చెప్పారు.
పార్టీ నిర్ణయాత్మక విజయానికి కారణమైన ఓటర్లకు రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ప్రతిభా సింగ్ కృతజ్ఞతలు తెలిపారు. 2024 లోక్సభ ఎన్నికల్లోనూ పార్టీ గెలుపు జోరును కొనసాగిస్తుందని చెప్పారు. ఈ ఎన్నికల్లో మహిళా అభ్యర్థులు ఎక్కువగా బరిలో నిలిచారు
గంజాయి అక్రమ తరలింపులను ఎలాగు అరికట్టలేకపోతున్నాం..కాబట్టి గంజాయి పంట సాగును చట్టబద్దం చేసేస్తే పోలా అనే యోచనలో ఉంది ప్రభుత్వం.
ప్రైవేటు ఆపరేటర్లకు ఎలక్ట్రిక్ బస్సు కొనుగోలు మీద 50 లక్షల రూపాయల సబ్సిడీ, ఎలక్ట్రిక్ ట్రక్కు మీద 50 లక్షల రూపాయల సబ్సిడీ, ఎలక్ట్రిక్ కారు మీద 10 లక్షల రూపాయల సబ్సిడీ ఇస్తున్న మొట్టమొదటి రాష్ట్రం మాదే. పర్యావరణం మీద మాకు ప్రత్యేక శ్రద్ధ ఉంది
కాంగ్రెస్కు అధికారాన్ని ఇచ్చినందుకు రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ, తన ముందున్న అతిపెద్ద సవాళ్లలో ఆర్థిక పరిస్థితి ముఖ్యమైందని, పైగా కఠినమైందని సీఎం సుఖు అన్నారు. 10,000 కోట్ల రూపాయల విలువైన రుణభారం, బకాయిలు తమ ప్రభుత్వానికి వచ్చాయని.. ఇద�
హిందూ దేవాలయంలో ముస్లిం జంట పెళ్లి జరిగింది. మతసామరస్యం వెల్లవిరిసిన ఈ పెళ్లి పెద్దలుగా వీహెచ్పీ, ఆర్ఎస్ఎస్ ప్రతినిథులు హాజరయ్యారు. దగ్గరుండి మరీ ఈ పెళ్లి జరిపించారు.
ఆ దేవాలయంలో శివలింగం ప్రతీ ఏటా పిడుగు పడుతుంది. పిడుగు పాటుకు ఆ శివలింగం ముక్కలైపోతుంది. కానీ కొద్ది రోజుల్లోనే మళ్లీ ఆ శివలింగం మామూలు లింగంలా మారిపోతుంది.ఈ అద్భుతమైన ఆలయం ప్రత్యేకలు అన్నీ ఇన్నీ కావు. ప్రకృతి అందాల మధ్య కొలువైన ఈ పిడుగుల పర�