Home » Himachal pradesh
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం దేశ సరిహద్దుల్లో సైనికులతో కలిసి దీపావళి సంబరాలు జరుపుకున్నారు. ఈ ఏడాది కూడా దీపావళిని సైనికులతో కలిసి తన సంప్రదాయానికి అనుగుణంగా జరుపుకున్నారు....
హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు సడెన్ గా ఆస్పత్రిలో చేరారు. అర్థరాత్రి సమయంలో అస్వస్థతకు గురైన సీఎంను కుటుంబ సభ్యులు హుటాహుటిన సిమ్లాలోని ఆసుపత్రికి తరలించారు.
మైనర్ బాలికను పనిలో పెట్టుకోవడమే కాదు ఆమె చిత్ర హింసలకు గురిచేసినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్నారు ఆర్మీ అధికారి, అతని భార్య. డస్ట్బిన్లో ఆహారం బలవంతంగా తినిపించారని, ఒళ్లంతా గాయాలు చేసారని బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
ఈ ఘటనలో గ్రామంలోని వ్యక్తుల ప్రమేయం కూడా ఉందని మహిళ అత్తమామలు ఆరోపించారు. ఇక ఈ అంశంపై రాజకీయాలు కూడా మొదలయ్యాయి. సీఎం సొంత జిల్లాలోనే ఈ ఘటన జరగడంతో మరింత తీవ్రమవుతోంది
అందాల కులులో భవనాలు పేక మేడల్లా కుప్పకూలిపోతున్నాయి. కొండలపై అందంగా కనిపించే భవనాలు పేక మేడల్లా కూలిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
భారీవర్షాలతో వెల్లువెత్తిన వరదల వల్ల ఉత్తరాఖండ్లోని హిమాచల్ప్రదేశ్ రాష్ట్రాల్లో 81 మంది మరణించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు చోట్ల ఇళ్లు కూలిపోయాయి. గాయపడిన వారిని రక్షించడానికి, పలుచోట్ల ఇళ్లు కూలిన కారణంగా మృతదేహాలను
భారీ వర్షాలతో వణుకుతోన్న హిమాచల్
పర్యాటకులకు హిమాచల్ పర్యాటక శాఖ, హోటళ్ల సంఘం శుభవార్త వెల్లడించింది. భారీవర్షాలు, వరదల వల్ల దెబ్బతిన్న పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు హిమాచల్ హోటల్ అసోసియేషన్, హిమాచల్ ప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ సంచలన నిర్ణయం తీసుకున్�
ఏడాదిలో ఐదురోజుల పాటు ఆ గ్రామంలో మహిళలు దుస్తులు ధరించరు. ఇంటినుంచి బయటకు రారు. కనీసం భార్యాభర్తలు ఆ ఐదురోజులు మాట్లాడుకోరు. ఇదంతా వారు వేల ఏళ్లుగా పాటిస్తున్నారు.
దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆదివారం నుంచి భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ (ఐఎండీ) వెల్లడించింది. జులై 17వతేదీన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అతి భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు చెప్పారు....