Home » Himachal pradesh
మండి లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్ ను 74వేలకుపైగా ఓట్ల తేడాతో కంగనా ఓడించారు.
బాలీవుడ్ నటి, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం మండి నియోజకవర్గం బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనను కలవాలనుకునే నియోజకవర్గ ప్రజలు ..
Kangana Ranaut : ఎన్నికల కమిషన్ తాజా గణాంకాల ప్రకారం.. 70వేల ఓట్లతో కంగనా భారీ ఆధిక్యం సాధించింది. దాంతో 37 ఏళ్ల బాలీవుడ్ స్టార్ భారీ విజయం దిశగా కొనసాగుతున్నారు.
Earthquake : మనాలిలో చాలా బలమైన ప్రకంపనలు సంభవించాయని, దాదాపు ఏడు సెకన్ల పాటు భూమి కంపించిందని మనాలి స్థానికుడు ఒకరు చెప్పారు.
Kangana Ranaut: జై శ్రీరామ్ నినాదాలతో ఆమెకు బీజేపీ కార్యకర్తలు స్వాగతం పలికారు.
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడుతోంది.
లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఇప్పటికే చాలా మంది కీలక నేతలు హస్తం పార్టీని వీడి బీజేపీలో చేరిపోయారు.
హిమాచల్ రాజ్యసభ సభ ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారు. దీంతో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు.
ఏపీలో మూడు, తెలంగాణలో మూడు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయిన విషయం తెలిసిందే.
కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎన్నికలకు నలుగురు అభ్యర్థులను ప్రకటించింది. రాజస్థాన్ నుంచి అభ్యర్థిగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నామినేషన్ దాఖలు చేశారు.