Home » Himachal pradesh
ఎడతెరపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు హిమాచల్ ప్రదేశ్లో ఆకస్మిక వరదలు సంభవించాయి.
ఒకరు జిల్లా ఎస్పీ అయితే.. మరొకరు రాష్ట్ర ముఖ్యమంత్రికి భద్రతాధికారిగా ఉన్న అదనపు ఎస్పీ. కేంద్ర మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యక్రమానికి ఇద్దరూ ఏర్పాట్లలో ఉండగా ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. సహనం కోల్పోయిన ఎస్పీ.. సీఎం భద్రతాధికారి మీద చే�
హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్(86)కు రెండు నెలల్లో రెండవసారి కోవిడ్ పాజిటివ్ గా తేలింది.
village without a single corona case : దేశంలో ఎటు వెళ్లినా కరోనానే కనిపిస్తోంది. ఆ మాటకొస్తే ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు లేని ప్రాంతాలనువేళ్ల మీద లెక్కపెట్టవచ్చేమో. అటువంటి ఓ గ్రామం గురించి చెప్పుకుందాం. ఎన్నో కరోనా జాడలేని గ్రామాలు ప్రాంతాలు ఉన్నాగానీ..ఈ గ్రా�
Hidimba mata temple Doongri Mela Festival : అన్ని దేవాలయాల్లో భక్తుల సందడి కనిపించటంలేదు. కారణం కరోనా. వేడుకలు భక్తులు లేకుండానే జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ కరోనా దెబ్బ పంచపాండుల్లో రెండవవాడు అతి బలాఢ్యుడు అయిన భీమసేనుడు భార్య..హిండింబి దేవాలయంలో ప్రతీ ఏటా బ్రహ్మాండ�
కాంట్రాక్టర్ మాత్రం కరోనా సోకిన కార్మికులను క్వారంటైన్ సెంటర్ కు తరలించకుండా.. బస్టాండు పబ్లిక్ టాయిలెట్ లో ఐసోలేట్ చేసిన ఘటన అందర్నీ విస్తుపోయేలా చేసింది.
పారా గ్లైడింగ్..మహిళకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది...
హిమాచల్ ప్రదేశ్లోని మండికి చెందిన బిజెపి ఎంపీ రాంస్వరూప్ శర్మ అనుమానాస్పద స్థితిలో మరణించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, శర్మ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన ఢిల్లీలోని అతని నివాసంలో చోటుచేసుకుంది. ఎంపీ నివాసమైన ఆర్ఎంఎల్ హా�
Himachal Pradesh హిమాచల్ ప్రదేశ్లో ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతుండటం కలకలం రేపుతోంది. ధర్మశాల సమీపంలోని సిద్బరి పట్టణంలోని గైటో తాంత్రిక్ మఠంలో 154 మంది సన్యాసులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంద
Congress హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దాడి చేశారు. శుక్రవారం హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో బడ్జెట్ స్పీచ్ అనంతరం సీఎంతో కలిసి బయటకు వెళ్తోన్న దత్తాత్రేయపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దాడి చేశారు. గవర్నర్ తన