hindu holiest

    తెరుచుకున్న బద్రీనాథ్ ఆలయం…మోడీ తరపున మొదటి పూజ

    May 15, 2020 / 07:12 AM IST

    ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హిమాలయాల్లో ఉన్న బద్రీనాథ్ ఆలయం తెరుచుకుంది. ఇవాళ(మే-15,2020)తెల్లవారుజామున 4:30గంటల సమయంలో ఎంపిక చేయబడిన పూజారులు,  కొద్దిమంది దేవస్థానం బోర్డు అధికారుల సమక్షంలో ఆలయ ప్రధాన పూజారి రావల్ ఈశ్వరి ప్రసాద్ బద్రీనాథ్ ఆల

10TV Telugu News