hisndustan ship yard

    విశాఖలో క్రేన్ ప్రమాదం…ఆరుగురి మృతి

    August 1, 2020 / 01:48 PM IST

    విశాఖ పట్నంలోని హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌లో శనివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భారీ క్రేన్‌ కూలి ఆరుగురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. వారిని ఆస్పత్రికి త రలించి చికిత్స అందిస్తున్నా�

10TV Telugu News