Home » Historic Sceptre
ఆంగ్లేయులు పాలన ముగిసి, భారత్కు స్వాతంత్ర్యం ప్రకటించే ముందు మౌంట్బాటెన్, నెహ్రూకు మధ్య జరిగిన చర్చ ఈ రాజదండం ఏర్పాటుకు నాంది పలికింది. ఆ రాజదండమే ఇప్పుడు కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.