నాని నిర్మాణంలో శైలేష్ కొలను దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా తెరకెక్కిన హిట్ 2 సినిమా మంచి విజయం సాధించి కలెక్షన్స్ కూడా బాగా రావడంతో చిత్ర యూనిట్ సక్సెస్ టూర్ వేశారు. ఈ టూర్ లో భాగంగా తాజాగా విజయవాడ, రాజమండ్రిలని సందర్శించారు చిత్ర యూనిట్.
నాని నిర్మాతగా శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన హిట్ 2 సినిమా నేడు రిలీజయింది. అడివి శేష్, మీనాక్షి చౌదరి జంటగా కోమలీ ప్రసాద్, రావు రమేష్, తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలు పోషించారు. సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ అంశాలతో.
హీరో అడివిశేష్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలని పంచుకున్నాడు. అడివి శేష్ మాట్లాడుతూ.. ''థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కించిన క్షణం సినిమా నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక గూడాచారి అయితే నాకు కమర్షియల్ సక్సెస్ ఇచ్చింది. అలాగే �
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అడవిశేష్ సినిమా గురించి పలు విషయాలు మాట్లాడారు. అయితే ఈ సినిమాలో ఒక అమ్మాయిని చంపేసి ముక్కలు ముక్కలుగా నరుకుతారు. హంతకుడు ఎవరు, ఎలా పట్టుకుంటారు అన్నదే కథ అని...........
అడివి శేష్ మాట్లాడుతూ.. ''హిట్ 2 సినిమా తెలుగులో డిసెంబర్ 2నే విడుదల అవుతుంది. ముందు తెలుగు సినిమాగానే రిలీజ్ చేద్దామనుకున్నాం. కానీ టీజర్, ట్రైలర్ కి బాలీవుడ్ లో కూడా............
హిట్ 2లో అడివి శేష్ హీరోగా నటిస్తున్నాడు. మీనాక్షి చౌదరి, కోమలీ ప్రసాద్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అలాగే హిట్ వర్స్ అని ఒక లోకం సృష్టించి వరుసగా 7 సీక్వెల్స్ ప్లాన్ చేస్తున్నట్టు, ఒక్కో సినిమాలో............
ఇప్పటికే హిట్ సెకండ్ కేస్ ప్రమోషన్స్ ని మొదలుపెట్టేశారు చిత్ర యూనిట్. తాజగా హిట్ సెకండ్ కేస్ టీజర్ ని రిలీజ్ చేశారు. ఈ టీజర్ లో అడవి శేష్.........................