hoist

    #IndependenceDay: ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయంలో జాతీయ జెండా ఎగరేసిన మోహన్ భాగవత్

    August 15, 2022 / 12:26 PM IST

    75వ వార్షికోత్సవం సందర్భంగా దేశంలోని ప్రతి ఇంటిపై జాతీయ జెండాను సగర్వంగా ఎగురవేయాలని, అలాగే సోషల్ మీడియా ఖాతాల్లో త్రివర్ణ పతాకాన్ని డీపీగా మార్చుకోవాలని జూలైలో నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చిన

    జయహో ఇండియా: చరిత్రలో తొలిసారి- నయాగరా వాటర్ ఫాల్స్ వద్ద.. భారత జాతీయ జెండా

    August 15, 2020 / 04:04 PM IST

    నయాగార జలపాతం కదులుతూ ఉండగా.. త్రివర్ణ పతాకం ఎగురుతుంటే చూడడానికే ఎంత బాగుంటుందో.. జయహో భారత్. అనిపించే అటువంటి ఘటనే నిజంగా జరిగింది. నయాగారా వాటర్ ఫాల్స్ వద్ద జాతీయ జెండా ఆవిష్కరించారు. ఇండియా మొత్తం 2020 ఆగష్టు 15న 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల

    మొదటిసారిగా…త్రివర్ణమయమైన కేరళ మసీదులు

    January 26, 2020 / 03:57 PM IST

    రిపబ్లిక్ డే సందర్భంగా ఆదివారం(జనవరి-26,2020) కేరళలలో సరికొత్త దృశ్యం ఆవిష్కృతమైంది. రాష్ట్రంలోని అన్ని మసీదుల్లో కేరళ ముస్లిం వక్ఫ్‌ బోర్డు ఆధ్వర్యంలో ఆదివారాన్ని రాజ్యాంగ పరిరక్షణ రోజుగా పేర్కొంటూ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించబడ్డా�

    చార్మినార్ వద్ద జాతీయ జెండాను ఎగురవేయనున్న ఓవైసీ

    January 5, 2020 / 05:59 AM IST

    చార్మినార్ వద్ద జాతీయ జెండాను MIM అధినేత, హైదరాబాద్ ఎంపీ ఓవైసీ ఎగురవేయనున్నారు. CAAకు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతొక్క ముస్లిం ఇంటిపై జాతీయ జెండా ఎగరాలని ఆయన ఇచ్చిన పిలుపుకు అనూహ్య స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జనవరి 10వ తేదీ

10TV Telugu News