Home » hold talks
పీఆర్సీపై జరుగుతున్న వివాదానికి తెరదించాలనే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసేందుకు సీఎం జగన్ సుముఖంగా ఉన్నారు.