Holi with flowers at Raj Bhawan

    రంగులు కాదు పూలు జల్లి హోలీ వేడుక జరుపుకున్నకిరణ్ బేడీ  

    March 10, 2020 / 06:18 AM IST

    పుదుచ్చేరి గవర్నర్ కిరణ్ బేడీ హోలీ వేడుకలను వెరైటీగా జరుపుకున్నారు. రాజ్‌భవన్‌లో నిర్వహించిన హోలీ వేడుకల్లో ఎంతో ఉత్సాహంగా  పాల్గొన్న కిరణ్ బేడీ రంగులకు బదులుగా పూలతో హోలీ చేసుకున్నారు. రాజ్‌భవన్‌ సిబ్బందిపై పూలు చల్లుతూ ఆమె ఎంజాయ్ చేశ�

10TV Telugu News