Home series

    21న జట్టు ప్రకటన: వెస్టిండీస్‌తో హోం సిరీస్..రోహిత్‌కు రెస్ట్?

    November 20, 2019 / 01:20 PM IST

    వెస్టిండీస్ జట్టుతో పరిమిత ఓవర్ల హోంసిరీస్ ఆడే భారత జట్టును గురువారం (నవంబర్ 21న) బీసీసీఐ  ప్రకటించనుంది. ఎంఎస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ కోల్ కతాలో సమావేశం కానుంది. ఈ సందర్భంగా వెస్టిండీస్ జట్టుతో మూడు మ్యాచ్ ల టీ20, వన్డే సిర�

    భారత్ లో ఆసీస్ టూర్ : హైదరాబాద్ లో ఫస్ట్ వన్డే

    January 10, 2019 / 11:29 AM IST

    టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య టీ20, వన్డేల మ్యాచ్ లకు సంబంధించి షెడ్యూల్ ను బీసీసీఐ గురువారం విడుదల చేసింది. పేటీఎం హోం సిరీస్ లో భాగంగా భారత్, ఆసీస్ జట్ల మధ్య ఫిబ్రవరి 24 నుంచి మార్చి 13వరకు ఐదు వన్డేలు, రెండు టీ20 సిరీస్ మ్యాచ్ లు జరుగనున్నాయి.

10TV Telugu News