Home » Home Vote
యూపీతో సహా 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్న క్రమంలో ఈసీ పలు కీలక విషయాలు వెల్లడిచింది. కరోనా పేషెంట్లు ఇంటినుంచే ఓటు వేయొచ్చని కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ సుశీల్ చంద్ర ప్రకటించారు