Home » hooch tragedy
ఈ ఘటనపై సీఎం స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తనను ఎంతగానో కలిచి వేసిందన్నారు. ఇలాంటి నేరాలకు పాల్పడుతున్న వారి గురించి ప్రజలకు తెలిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటామన్నారు.
Sangrur: ఎక్కడైనా లోకల్గా కల్తీ మద్యం తయారు చేస్తుంటే వెంటనే సమాచారం అందించాలని..
బిహార్లోని సారణ్ జిల్లాలో కల్తీ మద్యం తాగి ఇప్పటి వరకు 71 మంది మరణించినట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వం అధికారికంగా వెల్లడించిన లెక్కల ప్రకారం 21 మంది మరణించారు. చాలా మంది చికిత్స పొందుతున్నారు. మరి కొందరు తమ కంటి చూపును కోల్పోయారు. మరణాల సం�
బిహార్ లోని ఛప్రా ప్రాంతంలో కల్తీ మద్యం తాగి మృతి చెందిన వారి సంఖ్య 39కి పెరిగింది. మరికొందరు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. బిహార్ వ్యాప్తంగా ఈ ఘటన సంచలనం రేపుతోంది. యథేచ్ఛగా కల్తీ మద్యం అమ్మకాలు జరిగినందుకుగాను ఛప్రా ప్రాంత స్టేషన్
గుజరాత్లో నకిలీ మద్యం 25 మంది ప్రాణాలు తీసింది. మరో 40 మంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. అక్రమ మద్యం వ్యాపారుల నిర్లక్ష్యమే దీనికి కారణం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.