-
Home » Hosur
Hosur
తమిళనాడు బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు.. 10 మంది మృతి, మరో 15 మందికి గాయాలు
టపాకాయలను కంటైనర్ వాహనంలో లోడ్ చేస్తుండగా విద్యుత్ హై టెన్షన్ వైర్లు తగలడంతో ప్రమాదం జరిగింది.
Dogs Bit School Girl : తమిళనాడు హోసూర్లో దారుణం.. స్కూల్ విద్యార్థినిపై దాడి చేసి, కరిచి ఈడ్చుకెళ్లిన వీధి కుక్కలు
వీధిలో వెళ్తున్న చిన్నారిని మూడు కుక్కలు చుట్టుముట్టి దాడి చేసి, కరిచి ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి కుక్కలను తరిమికొట్టి, ఆ బాలికను రక్షించాడు.
School Teacher: విద్యార్థినిలపై టీచర్ లైంగిక వేధింపులు.. సస్పెండ్ చేసిన అధికారులు
ప్రభుత్వ పాఠశాలలో మంజునాథ్ (43) టీచర్గా పని చేస్తున్నాడు. అయితే, అతడు ఆ స్కూల్లో విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని విద్యార్థినులు తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు. వాళ్లు ఈ అంశంపై పోలీసులకు, విద్యాశాఖ అధికారులకు
Electric Bike Catches Fire : వామ్మో ఎలక్ట్రిక్ బైక్.. నడుపుతుండగా సీటు కింద నుంచి ఒక్కసారిగా మంటలు
దేశంలో ఎలక్ట్రిక్ బైక్ వాహనాల ప్రమాదాలు కొనసాగుతున్నాయి. పలు చోట్ల ఎలక్ట్రిక్ బైక్ లు బాంబుల్లా పేలడం, ప్రాణాలు బలిగొనడం జరిగాయి. విద్యుత్ వాహనాల బ్యాటరీలో మంటలు చెలరేగడం, చూస్తుండగానే మంటల్లో తగలబడిపోవడం చూశాము.
తమిళనాడు ముత్తూట్ దొంగలు హైదరాబాద్ లో చిక్కారు
seven members of muthoot finance thieves held near hyderabad : తమిళనాడులోని హోసూరు లోని ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీలో నిన్న భారీ చోరీ జరిగింది. ముత్తూట్ సిబ్బందిని తాళ్లతో కట్టేసి దుండగులు సుమారు 25 కేజీల బంగారం, 96వేల రూపాయల నగదు దోచుకెళ్లారు. అయితే దుండగులు హోసూరు నుంచి హైదరాబాద్ మ�
ముత్తూట్ ఫైనాన్స్ లో భారీ చోరీ- ఏడున్నర కోట్ల బంగారం లూటీ
Armed gang robs 25kg of gold from Muthoot Finance in Hosur : తమిళనాడులో భారీ చోరీ జరిగింది. క్రిష్ణగిరి జిల్లా హోసూర్ లోని ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్ బ్రాంచ్లోకి చొరబడ్డ దుండగులు పెద్ద మొత్తంలో బంగారం ఎత్తుకెళ్లారు. దీని విలువ సుమారు రూ. 7.5 కోట్లకుపైనే ఉంటుందని తెలుస్తో
భార్య ఎక్కువ సేపు సెల్ ఫోన్ లో ఎవరితోనో మాట్లాడుతోందని….
చిన్న చిన్న అనుమానాలు పెనుభూతాలై భార్య భర్తల బంధాలను దెబ్బతీస్తున్నాయి. క్షణికావేశంలో చేసే పనులతో జీవితాలు నాశనం అవుతున్నాయి. భార్య పై అనుమానంతో ఒక భర్త భార్యను హత్య చేసిన ఘటన తమిళనాడులోని హోసూర్ లో జరిగింది. వెల్లూరు జిల్లా పల్లికొండకు చ�
రోడ్డు పక్కనే నవాబుల కాలంనాటి నాణాలు..ఏరుకున్న జనాలు
Tamilnadu: కొంతమంది రోడ్డుపక్కగా నడిచి వెళుతున్నారు.యథాలాపంగా రోడ్డు పక్కన చూడగా మట్టిలో ఏవో మిలమిలా మెరిస్తూ కనిపంచాయి. దీంతో ఆగిపోయన జనాలు అవేంటాని..మట్టిలోంచి తీసి చూసారు. వెండి..బంగారు రంగుల్లో మెరిసిపోతున్న ఆ నాణాలను చూసి..ఆశ్చర్యపోయారు. తెగ �