Hotel Arpit Palace.

    ఢిల్లీ హోటల్ లో అగ్ని ప్రమాదం : 17 మంది మృతి 

    February 12, 2019 / 02:51 AM IST

    ఢిల్లీ : ఢిల్లీలోని కరోల్ బాగ్ లోని అర్పిత్ ప్యాలెస్ హోటల్ లో ఫిబ్రవరి 12వ తేదీ మంగళవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. పదుల సంఖ్యలో ఫైర్ ఇంజిన్లు మంటలను అదుపులోకి తెచ్చాయి. అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. ఫైర్ య

10TV Telugu News