house hold works

    బాలికలతో బాడీ మసాజ్.. టీవీ యాంకర్‌పై కేసు

    February 28, 2020 / 06:53 PM IST

    ఇద్దరు బాలికలతో వెట్టిచాకిరీతో పాటు బాడీ మసాజ్ చేయించుకుంటున్న ఓ టీవీ యాంకర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ లో ఈ ఘటన జరిగింది. శిశు సంక్షేమ కమిటీ ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ యాంకర్ కేసు నమోదు చేశారు. బాలికలను కృష్ణా జిల్లా నూజివీడు చై

10TV Telugu News