-
Home » house pattas
house pattas
సొంత ఖర్చులతో బట్టలు పెట్టి మరీ.. పేదలకు ఇంటి పట్టాలు అందజేసిన మంత్రి నారా లోకేశ్
మంత్రి నారా లోకేశ్ తన సొంత నియోజకవర్గం మంగళగిరిలో ‘మన ఇల్లు - మన లోకేశ్’ కార్యక్రమంలో భాగంగా పేదలకు ఇళ్ల పట్టాలు అందజేశారు.
CM Jagan Good News : 2 నెలల్లో వస్తుంది, ఇల్లు లేని వారికి సీఎం జగన్ గుడ్ న్యూస్
ఇల్లు అంటే ప్రతి ఒక్కరికీ శాశ్వత చిరునామా. అందరికీ సొంతిల్లు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. రూ.35 వేల కోట్లు ఇళ్ల స్థలాల కోసం ఇచ్చినట్లు అవుతుంది.(CM Jagan Good News)
CM Jagan Pulivendula : భారీ పరిశ్రమలు, వేలాది ఉద్యోగాలు.. సొంత నియోజకవర్గంపై సీఎం జగన్ వరాల జల్లు
పులివెందుల ఇండస్ట్రియల్ పార్కుకు చేరుకున్న సీఎం జగన్... ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ లిమిటెడ్ కంపెనీకి శంకుస్థాపన చేశారు. ఈ కంపెనీ ద్వారా సుమారు 2వేల మందికి ఉద్యోగావకాశాలు..
15.60 లక్షల ఇళ్ల నిర్మాణం, ప్రతి ఎంపీ నియోజకవర్గంలో మెడికల్ కాలేజీ.. స్పందనలో సీఎం జగన్
ఏపీ సీఎం జగన్ స్పందన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్నికలు కారణంగా చాలా రోజులగా కలెక్టర్లతో సమావేశం కాలేకపోయాను అన్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియలో 6 రోజులు మాత్రమే మిగిలి ఉందన్న సీఎం జగన్.. అది కూడా ముగిస్తే.. ఇక వ్యాక్సినేషన్, పరి�
పేదలకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇళ్ల స్థలాల పంపిణీకి ముహూర్తం ఫిక్స్
house sites: ఏపీలో ఇళ్ల స్థలాల పంపిణీకి ప్రభుత్వం ముహూర్తం ఫిక్స్ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ 25న ఇళ్ల స్థలాలను పంపిణీ చేయనుంది ప్రభుత్వం. కోర్టు స్టే ఉన్న ప్రాంతాల్లో మినహా మిగతా చోట్ల ఇళ్ల స్థలాలు పంపిణీ చేయనున్నారు. లబ్దిదారులకు డి ఫామ్ �
30లక్షల మంది పేదలకు సీఎం జగన్ గుడ్ న్యూస్, ఆగస్టు 15న కల సాకారం
ఏపీలో 30లక్షల మంది పేదలకు సీఎం జగన్ గుడ్ న్యూస్ వినిపించారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తామన్నారు. దేవుడు కరుణిస్తే, అడ్డంకులు అన్నీ తొలిగిపోతే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఆగస్టు 15వ తేదీనే పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని సీఎం జగన్ చెప్పారు
30లక్షల కుటుంబాలకు సీఎం జగన్ శుభవార్త, ఆగస్టు 15న రూ.20వేల కోట్ల విలువైన ఆస్తి ఇవ్వనున్న ప్రభుత్వం
ఏపీలోని 30లక్షల పేద కుటుంబాలకు సీఎం జగన్ శుభవార్త వినిపించారు. ఆగస్టు 15న రూ.20వేల కోట్ల విలువైన ఆస్తిని 30లక్షల కుటుంబాలకు ఇవ్వబోతున్నట్లు జగన్ ప్రకటించారు. ఆగస్టు 15న రాష్ట్రంలో 20శాతం మంది జనాభాకు అంటే 30 లక్షల పేద కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇస్తామన�
ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ మళ్లీ వాయిదా, మళ్లీ ఎప్పుడంటే…
ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం మళ్లీ వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం వైఎస్ఆర్ జయంతి రోజున జూలై 8న (బుధవారం) పట్టాల పంపిణీ కార్యక్రమం జరగాల్సి ఉంది. ఇందుకోసం ప్రభుత్వం భారీ ఏర్పాట్లు కూడా చేసింది. అయితే కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న �
సీఎం జగన్ గుడ్ న్యూస్ : ఫిబ్రవరి నుంచి 54లక్షల మందికి పెన్షన్లు.. విద్యార్థులకు రూ.20వేలు
మంగళవారం(జనవరి 28,2020) సచివాలయంలో 'స్పందన'పై ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి 1 నుంచి 54.64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తామన్నారు. ఇంటికే
ఉగాదికి ప్రతి పేదవాడికి ఇల్లు : అమ్మఒడి తర్వాత సీఎం జగన్ మరో పథకం
సంక్షేమ పథకాల అమలుతో పాలనలో దూకుడు పెంచుతున్నారు ఏపీ సీఎం జగన్. అమ్మ ఒడి తర్వాత మరో పథకానికి శ్రీకారం చుట్టబోతున్నారు. పేదోడి సొంతింటి కలను