Home » housing sites
YS Jagan Mohan Reddy : పేదల తలరాతలు మార్చాలని అనుకున్నాం. వాళ్ల జీవితాలు మారే విధంగా వాళ్లకి అండగా నిలబడాలని చెప్పి అమరావతిలో 50వేల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా ఇళ్లు కట్టించే బృహత్తర కార్యక్రమానికి..
ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం మళ్లీ వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం వైఎస్ఆర్ జయంతి రోజున జూలై 8న (బుధవారం) పట్టాల పంపిణీ కార్యక్రమం జరగాల్సి ఉంది. ఇందుకోసం ప్రభుత్వం భారీ ఏర్పాట్లు కూడా చేసింది. అయితే కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న �