Home » How much
దేశంలో ఏం నడుస్తుంది అంటే ధరల పెరుగుదల నడుస్తుందని సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూ ఉంటుంది కదా? పప్పు, ఉప్పు, నూనెలు, నిత్యావసర వస్తువుల రేట్లు అమాంతం పెరిగిపోతూ ఉండగా.. పెట్రోల్ నుంచి ప్రతీ ఒక్కటి పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే సామాన్యుడిపై మరో
రాజధాని రగడ కంటిన్యూ అవుతోంది. మూడు రాజధానులు, జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదిక తర్వాత అమరావతిలో పరిస్థితులు మారిపోయాయాయి. రాజధాని ఇక్కడే ఉంచాలంటూ ప్రజలు ఆందోళన బాట పట్టారు. ఈ క్రమంలో డిసెంబర్ 27వ తేదీ శుక్రవారం కేబినెట్ సమావేశమైంది. హై పవర్ క�