Home » How untimely rains have distressed the Indian farmer
పెరుగుదల దశలో వరి పైరు నీటిముంపుకు గురైతే పొలంలో ముంపునీటిని వీలైనంత త్వరగా బయటకు పంపించాలి. ఎకరానికి 30 కిలోల యూరియా మరియు 15 కిలోల పొటాష్ ఎరువులు పైపాటుగా వేయాలి. వరిలో పాముపొడ తెగులు ఉధృతి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది