Home » Hubballi Idgah Maidan
కర్ణాటక రాష్ట్రంలో వినాయక ఉత్సవాల సందర్భంగా మళ్లీ వివాదం రాజుకుంది. కర్ణాటక రాష్ట్రంలోని హుబ్బళ్లి నగరంలోని ఈద్గా మైదానంలో గణేష్ విగ్రహ ప్రతిష్ఠాపనకు మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి మంజూరు చేసింది....
గత ఆగష్టులో వినాయక చవితి వేడుకలు జరిగిన కర్ణాటక, హుబ్లీలోని ఈద్గా మైదానంలో టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలు నిర్వహించనున్నారు. దీని కోసం ఎంఐఎం పార్టీ.. అధికారులకు దరఖాస్తు చేసుకుంది.