hundred crores

  • జేసీ బ్రదర్స్ కు వంద కోట్ల జరిమానా?

    February 8, 2020 / 11:33 AM IST

    ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం జేసీ బ్రదర్స్‌కు షాక్ ఇవ్వనుంది. తప్పుడు సమాచారం ఇచ్చిన జేసీ ట్రావెల్స్‌పై సుమారు రూ.100 కోట్ల జరిమానా విధించే అవకాశాలున్నాయని ఏపీ రవాణా శాఖ జాయింట్‌ కమిషనర్‌ ప్రసాదరావు తెలిపారు.

10TV Telugu News
google preferred