Home » Huzarabad Tour
మాజీ మంత్రి ఈటల రాజేందర్ మంగళవారం (జూన్ 8)న కరీంనగర్ జిల్లా, హుజూరాబాద్కు వెళ్లనున్నారు. ఢిల్లీ నుంచి వచ్చాక మొదటిసారి హుజూరాబాద్ ఆయన వెళ్తున్నారు.