Huzurabad Assembly bypoll

    Huzurabad Bypoll : అభ్యర్థిని ప్రకటించనున్న టీఆర్ఎస్..గెల్లు శ్రీనివాస్ ఎవరు ?

    August 11, 2021 / 06:57 AM IST

    హుజూరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించనుంది టీఆర్ఎస్‌ పార్టీ. టీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ పేరును ప్రకటించే అవకాశం ఉందని గులాబీ శ్రేణుల్లో ప్రచారం జరుగుతోంది. దాదా�

    Huzurabad: హుజురాబాద్ టీఆర్ఎస్ టిక్కెట్ ఆయనకేనా?

    July 21, 2021 / 10:09 AM IST

    కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరేందుకు రెడీ అయ్యారు. ఇవాళ(21 జులై 2021) మధ్యాహ్నం ఒంటిగంటకు తెలంగాణ భ‌వ‌న్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో కౌశిక్ రెడ్డి గులాబీ కండువా కప్పుకోనున్నారు.

10TV Telugu News