Home » Huzurabad BJP
దళిత బంధు పథకం ప్రారంభించిన గ్రామంలోనూ బీజేపీ అధిక్యం కనబరించిందని, ఈ ఫలితాలతో టీఆర్ఎస్ పతనం ప్రారంభమైనట్లుగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ చెప్పుకొచ్చారు.
ఉపఎన్నికలో గులాబీ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగిన గెల్లు శ్రీనివాస్కు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ బీ-ఫాం అందజేశారు.