Home » Huzurabad By Poll Live Update
ఈటల రాజేందర్ కు పార్టీ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. ఈటెల గెలుపు సాధించడంతో..బీజేపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు.
ఈవీఎంల ఓట్ల లెక్కింపు కోసం రెండు హాళ్లు ఏర్పాటు చేశారు. ఒక్కో హాల్లో ఏడు టేబుల్స్ చొప్పున మొత్తం 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు.