-
Home » Huzurabad Constituency
Huzurabad Constituency
Padi Kaushik Reddy: నాకు కోపం ఎక్కువని పుకార్లు చేస్తున్నారు.. అదంతా వారికోసమే!
హుజరాబాద్ నియోజకవర్గంలో త్వరలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఉంటుందని ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి అన్నారు.
Kaushik Reddy: బీఆర్ఎస్ కు ఇబ్బందిగా కౌశిక్ రెడ్డి వ్యవహార శైలి.. హుజూరాబాద్ టిక్కెట్ పై పునరాలోచన!
Padi Kaushik Reddy: పాడి కౌశిక్ రెడ్డి.. ఈ మధ్య వార్తల్లో కంటే.. వివాదాల్లోనే ఎక్కువగా ఉంటున్నారు. నోటి దురుసుతో చేస్తున్న కామెంట్స్.. పార్టీకి మైలేజ్ ఇవ్వడం కంటే డ్యామేజ్ ఎక్కువ చేస్తున్నాయ్. ఇది.. హైకమాండ్ దాకా వెళ్లింది. దాంతో వచ్చే ఎన్నికల్లో కౌశిక్ రె�
మాటల మంటలు
మాటల మంటలు
హుజూరాబాద్ ఉపఎన్నిక ప్రచారంలోకి కేసీఆర్
హుజూరాబాద్ ఉపఎన్నిక ప్రచారంలోకి కేసీఆర్
Huzurabad By Election : కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో ? బై పోల్ను లైట్గా తీసుకుందా ?
హస్తం పార్టీ బైపోల్ను లైట్గానే తీసుకున్నట్లు కనిపిస్తోంది. వరుసపెట్టి భేటీలు నిర్వహిస్తున్నా.. అభ్యర్థిని మాత్రం తేల్చలేకపోతున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు.
Huzurabad : ఈటలకు చేదు అనుభవం.. ఓ తల్లి శాపనార్థాలు
హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ కు చేదు అనుభవం ఎదురైంది. పెద్దపాపయ్యపల్లిలో ఓ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఈటల వెళ్లారు.
Huzurabad : పొలిటికల్ హీట్, కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ ?
వరంగల్ జిల్లాలో పట్టున్న కొండా సురేఖను హుజురాబాద్ నుంచి పోటీ చేయించాలని టీపీసీసీ యోచిస్తోందని సమాచారం. వరంగల్ తూర్పు, పరకాల, భూపాల పల్లి నియోజక వర్గాల్లో బలమైన నేతగా ఉన్న కొండా సురేఖను బరిలోకి దించాలని భావిస్తోంది. పద్మశాలి,
Etela Rajender : ఈటల మోకాలికి ఆపరేషన్..పాదయాత్ర లేనట్లేనా
ఈటల రాజేందర్ ప్రజాదీవెన యాత్రపై సందిగ్ధత నెలకొంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో చేపట్టిన ఈటల చేపట్టిన పాదయాత్రలో అస్వస్థతకు గురి కావడంతో ఈటలను ఆస్పత్రికి తరలించారు. ఈక్రమంలో ఈటలకు మోకాలికి ఆపరేషన్ చేయాలని డాక్టర్లు సూచించారు. దీంతో పాదయాత్�
Peddi Reddy TRS : ముహూర్తం ఫిక్స్, టీఆర్ఎస్లోకి పెద్దిరెడ్డి
మాజీ మంత్రి పెద్దిరెడ్డి టీఆర్ఎస్లో చేరేందుకు ముహుర్తం ఫిక్స్ అయింది. 2021, జూలై 30వ తేదీ శుక్రవారం ఆయన గులాబీ బాస్ సమక్షంలో కారెక్కనున్నారు. పార్టీ మారడంపై.. స్వయంగా పెద్దిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. శుక్రవారం సాయంత్రం సీఎం కేసీఆర్ సమక్షంలో
Telangana : రాష్ట్ర వ్యాప్తంగా దళితబంధు – సీఎం కేసీఆర్
దళితబంధు పథకంపై సీఎం కేసీఆర్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. పేద దళితులే మొదటి ప్రాధాన్యతగా దళితబంధు పథకాన్ని అమలు చేస్తామని.. దశల వారీగా అమలయ్యే ఈ పథకం కోసం.. 80 వేల కోట్ల నుంచి లక్ష కోట్ల వరకు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం స్పష్టం �