Home » Huzurabad Election 2021
కౌంటింగ్ ఏజెంట్లకు గేట్ పాస్ తో పాటు వ్యక్తిగత ఐడీ కార్డు తప్పనిసరి పోలీసులు చెప్పారు. ఐడీ కార్డు లేకపోవడంతో కొంతమంది ఏజెంట్లను గేటు వద్దే ఆపేశారు.
ఉప ఎన్నిక ఫలితం కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభించనున్నారు.
ధరలు పెంచే వాళ్లు కావాలా...పేదలకు మేలు చేసే పార్టీ కావాలా ఆలోచించాలని ఓటర్లకు మంత్రి హరీష్ రావు సూచించారు. హుజూరాబాద్ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టింది ఈటల రాజేందర్ అని తెలిపారు.