Home » Huzurabad News
ఉప ఎన్నిక ఫలితం కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభించనున్నారు.
గెలుపుపై టీఆర్ఎస్, బీజేపీ ధీమా
హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించనుంది టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును ప్రకటించే అవకాశం ఉందని గులాబీ శ్రేణుల్లో ప్రచారం జరుగుతోంది. దాదా�