Home » Hyderabad Book Fair
హైదరాబాద్ బుక్ ఫెర్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడారు. గత పది రోజులుగా పుస్తకాల పండగ కొనసాగిందని తెలిపారు.
హైదరాబాద్ లో బుక్ ఫెయిర్ ప్రారంభం
పుస్తకం ఎన్నో సంగతులు చెప్తుంది.. పుస్తకం ఎన్నో అనుభవాలను కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది.. ఎన్నో అనుభూతుల్ని మిగులుస్తోంది.