Hyderabad commissioner Anjani Kumar

    Lockdown : హైదరాబాద్‌లో రోడ్లపై జనాలు..స్పాట్‌లో వాహనాలు సీజ్

    May 22, 2021 / 11:44 AM IST

    ఉదయం 10 గంటలు దాటినా..నగరంలోని పలు ప్రాంతాల్లో వాహనాల రద్దీ నెలకొంటోంది. అనవసరంగా రోడ్ల మీదకు వచ్చే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు రావడంతో..2021, మే 22వ తేదీ శనివారం కీలక ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు.

10TV Telugu News