Home » Hyderabad Lockdown
COVID 19 In Telangana : తెలంగాణలో కరోనా కేసులు ఇంకా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 1707 కేసులు నమోదయ్యాయని, 16 మంది మృతి చెందారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 3 వేల 456గా ఉంది. తాజాగా..2493 మంది కోలుకున్నారు. ఆసుప�
తెలంగాణలో కరోనా మెల్లిమెల్లిగా తగ్గుముఖం పడుతోంది. దీంతో లాక్ డౌన్ లో ప్రభుత్వం సడలింపులు ప్రకటిస్తోంది. గత 24 గంటల్లో 1798 కేసులు నమోదయ్యాయని, 14 మంది మృతి చెందారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.
తెలంగాణలో లాక్డౌన్ పొడిగిస్తారా.. లేదా అన్నది కేబినెట్ భేటీలో నిర్ణయించనున్నారు. లాక్డౌన్ గడువు ముగిసిసోతోంది. దీంతో ఈ అంశంపైనే కేబినెట్లో ప్రధానంగా చర్చ జరగనుంది. అటు ఏపీలో కర్ఫ్యూ పొడిగింపుపై ఎల్లుండి జరిగే సమీక్షలో నిర్ణయం తీసుకోను�
హైదరాబాద్ పరిధిలో మరోసారి లాక్ డౌన్ విధించే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. లాక్ డౌన్ ఉంటుందా? లేదా? అనేదానిపై క్లారిటీ రావడం లేదు. ప్రభుత్వం నిర్ణయం కోసం నగరవాసులు ఎదురుచూస్తున్నారు. కాగా, గ్రేటర్ హైదరాబాద్ లో మరోసారి లాక్ డౌన్ లేనట్టే అని ప్రభ�
లాక్డౌన్ కారణంగా ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యమైన పనులకు తప్ప అస్సలు బయటకి రావద్దని వెల్లడించారు. అవసరం లేని పనులకు కూడా సరదాగా రోడ్లపైకి వస్తే వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు. అయినప్పటికి వినకుండా అం