Home » Hyderabad LV Prasad Eye Hospital
బెయిల్ మంజూరు అయిన తరువాత చంద్రబాబు ఈరోజు రాత్రికి రాజమండ్రి నుంచి అమరావతికి చేరుకోనున్నారు. తరువాత శ్రీవారిని దర్శించుకుని హైదరాబాద్ చేరుకుని కంటికి శస్త్ర చికిత్స చేయించుకోనున్నారు.