Home » Hyderabad Metro record
నిన్న ఒక్క రోజే 4 లక్షల మంది ప్రయాణించినట్లు మెట్రో రైల్ అధికారులు తెలిపారు. అత్యధికంగా మియాపూర్-ఎల్బీనగర్ కారిడార్లో దాదాపు 2.46 లక్షల మంది ప్రయాణించినట్లు వెల్లడించారు. నాగోల్-రాయదుర్గం కారిడార్లో దాదాపు 1.49 లక్షల మంది, జేబీఎస్-ఎంజీబీఎస్ �